![]() |
VHP |
అత్యాధునిక టెక్నాలజీ ఉన్నదని చెప్పుకుంటున్న తెలంగాణ పోలీసులు రెంజర్ల రాజేష్ ఎక్కడున్నాడో తెలుసుకోలేకపోతున్నారని, ఒక్క సాధారణ వ్యక్తిని అరెస్ట్ చేయలేనివాళ్ళు తీవ్రవాదులను ఏం పట్టుకోగలుగుతారని విమర్శించారు. రాజేష్ పై పీడీ యాక్ట్ పెట్టాలి, లేకుంటే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. మతం మారి కూడా ఎస్సీ అని చెప్పుకుంటూ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తున్న మల్లికార్జున్ కులధ్రువీకరణ పత్రం రద్దు చేసి, అతడిని ఉద్యోగం నుండి సస్పెండ్ చేయాలని కోరుతూ విద్యాశాఖకు ఫిర్యాదు చేస్తామని అన్నారు.
Source : Vsk Telangana