![]() |
గోమాత |
నమో గోభ్య శ్శీమ్రతీభ్యః సేరబేయీభ్య ఏ వచ |
నమో బ్రహ్మ సుతాభ్యశ్చ పవిత్రాభ్యోనమో నమః ||
అనే మంత్రం రోజూ 108 సార్లు పఠిస్తే చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఇంత పెద్ద మంత్రం చదవడం సాధ్యంకాదు అనుకునేవారు ‘గోమాత్రే నమః’ అని జపించినా పాపాల నుంచి బయటపడవచ్చు- అన్నాడు వ్యాసమహర్షి. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. మన ఆధ్యాత్మిక గ్రంథాల్లో గోమాత విశిష్టతను విస్తారంగా వివరించారు.