భారతీయ సమాజంలో చాప కింద నీరులా ఒక భయంకరమైన కుట్ర జరుగుతోంది. మన కాలనీల్లో ఉండే సెలూన్స్, బ్యూటీ పార్లర్లను ఒక ప్రణాళిక ప్రకారం ముస్లిం వ్యాపారులు తీసేసుకొంటున్నారు. ఒకప్పుుడు నాయి బ్రాహ్మణులు నడిపించే ఈ వ్యాపాారాలను భయపెట్టి, బెదిరించి, డబ్బు ఆశ చూపి లాగేసుకొంటున్నారు. వీటిని నెట్వర్క్ చేసుకొని ఈ వ్యాపారాల్లో గుత్తాధిపత్యం ప్రదర్శిస్తున్నారు. దీని వెనుక చాలా పెద్ద కుట్ర ఉంది. ముఖ్యంగా ఈ బ్యూటీ పార్లర్స్, హేర్ సెలూన్లు అందులోనూ యునిసెక్స్ సెలూన్లు (స్త్రీ, పురుషులిద్దరికీ ఒకే చోట హెయిర్ స్టయిల్ చేసే సెలూన్లు) లవ్ జిహాద్కు అడ్డాగా మారాయి. ఇక్కడి వచ్చే హిందూ మహిళలు లేదా పనిచేసే మహిళా ఉద్యోగులను బలవంతంగా ఇస్లాం స్వీకరించాలని ఒత్తిడి చేస్తున్నారు. ముస్లిం యువకులతో స్నేహం చేయాలని.. ఆ తర్వాత ఇస్లాంలోకి మారాలని అమ్మాయిలను బలవంతం చేస్తున్నారు. మరికొంత మంది అయితే హిందువుగా పేరు మార్చుకొని డజన్ల కొద్దీ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి లైంగికంగా వాడుకుంటున్నారు.
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లో కూడా హెయిర్ సెలూన్స్, బ్యూటీ పార్లర్లను పెద్ద ఎత్తున ముస్లిం వ్యాపారులు తీసేసుకొన్నారు. ఇక్కడ ఆడపిల్లలు, అబ్బాయిలు ఒంటరిగా ఎక్కువ సేపు దొరకుతారు. ఆ సమయంలో వాళ్లకు బ్రెయిన్ వాష్ చేసి, దారి మళ్లించాలన్న కుట్రలు సాగిస్తున్నారని ఆరోపణ ఉన్నది. మరోవైపు, నాయి బ్రాహ్మణులు వంటి బీసీ వర్గాలు ఉపాధిని కోల్పోయి రోడ్డున పడుతున్న పరిస్థితి. రాగల కాలంలో ఇది చాలా పెద్ద అనర్థాలకు దారి తీస్తుందని తెలుస్తోంది. భాగ్యనగరం (హైదరాబాద్)లో సెలూన్ వ్యాపారంలోకి ముస్లింలు భారీగా చొరబడుతున్నారు. ఇప్పటికే హైటెక్ సిటీ వంటి ధనవంతులు జీవించే పాష్ ప్రాంతాలలో ముస్లింల సెలూన్ లో యువతను ఆకర్షిస్తున్నాయి. ఇందులో అన్ని రకాల మసాజ్లు, మిగతా వ్యవహారాలకు కూడా ప్రాధాన్యమిస్తూ యువతను లోబరుచుకుంటున్నారు. ఇప్పుడు ఈ పద్ధతి గ్రామీణ ప్రాంతాలకు కూడా పాకుతుండటం చాలా ప్రమాదకరం.
వికారాబాద్లో ఇదే పరిస్థితిని ఎదుర్కుంటున్న నాయిబ్రాహ్మణులు తమ పొట్ట కొట్టవద్దు అని న్యాయపోరాటం చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. నాయి బ్రాహ్మణులపై కేసులు నమోదు చేయడంతో పాటు, సెలూన్ నిర్వహించే ముస్లింలకు పోలీసులు రక్షణగా గస్తీ ద్వారా బందోబస్తు ఏర్పాటు చేయాలని వారికి ఆదేశాలు రావడం గమనార్హం.
గతంలో మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరంలో ఇందుకు సంబంధించిన భయంకరమైన కుట్ర బయటపడింది. ఒక బ్యూటీ పార్లర్ కేంద్రంగా లవ్ జిహాద్లకు తెరలేపారు. ఒక ప్రణాళిక ప్రకారం ఈ రాకెట్ నడిచినట్లు గుర్తించారు. ఈ కేసులో కాంగ్రెస్ కౌన్సిలర్ అన్వర్ ఖాద్రీ కీలకంగా వ్యవహరించినట్లు కూడా అధికారులు తేల్చారు. గతంలో ఒక ప్రముఖ ముస్లిం హెయిర్ స్పెషలిస్టు బహిరంగంగా ఒక యువతికి హెయిర్ స్టయిల్ చేస్తూ నీరు జల్లడానికి బదులు ఆమె తలపై ఉమ్మి వేయడం పెను వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే... హిందువులారా జాగ్రత్త!